NRML: హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హోలీ పండగ ప్రజలందరి జీవితాల్లో రంగులు నింపాలని కోరారు. ప్రజలు పండుగను
TG: సీపీఎం నేత తమ్మినేనిపై అభిశంసన తీర్మానం అనేది పార్టీ అంతర్గత అంశం అని ఆ పార్టీ కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రాష్ట్ర కమిటీలో కొన్ని లోపాలను సవరించుకోవాలని.. కేంద్ర కమిటీ సూచించిందన్నారు. లోపాలను సవరించుకుని ముందుకెళ్తామన్నారు. కేంద్ర, ర
WGL: 20వ డివిజన్ కాశిబుగ్గ శ్రీ రంగనాయకస్వామి ఆలయంలో మంగళవారం శ్రీ రామా సత్య నారాయణస్వామి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హోలీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకను వైభవోపేతంగా జరిపారు.
MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులోని MLR ఆటో యూనిట్లో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీ షెడ్డు బయట అగ్ని ప్రమాదం సంభవించడంతో అక్కడున్న పాత వస్తువులతో పాటు, కొన్ని ఆటోలు అగ్నికి ఆహుతి అయ్యాయి. కంపెనీ కార్మికులు గుర్తిం
JGL: పెగడపల్లి మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు రూ.12 లక్షల ఇంటి పన్ను బకాయిలు పేరుకుపోయాయని ఎంపీవో శశికుమార్ రెడ్డి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూళ్లపై ఆయన మంగళవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా బక
SRPT: నడిగూడెం మండలం ఫారెస్ట్ పరిధిలో గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇవాళ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నడిగూడెం, మునగాల మండలాలకు చెందిన భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున
కేరళకు చెందిన చారులత రమేష్ ఒక ఎంట్రప్రెన్యూర్, HR ప్రొఫెషనల్. సంజూ శాంసన్ భార్యగా ఆమె అందరికీ సుపరిచితురాలు. వీరిద్దరూ కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడి, ఐదేళ్ల డేటింగ్ తర్వాత 2018లో వివాహం చేసుకున్నారు. నిరాడంబరమైన జీవనశైలిని ఇష్టపడే చారులత, తన వృ
VKB: చంద్రగ్రహణం నేపథ్యంలో ధారూర్ మండల కేంద్రంలోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం మూసివేశారు. గ్రహణ సమయంలో ఆలయాల్లో నిత్య పూజలు నిలిపివేయడం ఆనవాయితీ అని, అందుకే ముందస్తుగా ద్వారాలు మూసివేసినట్లు ఆలయ పూజారి కుమారస్వామి తెలిపారు.
E.G: కొవ్వూరు TDP కార్యాలయంలో కొవ్వూరు, తాళ్లపూడి మండలాలకు చెందిన ముగ్గురు లబ్ధిదారులకు మంజూరైన రూ.1,70,000 విలువ గల CMRF చెక్కులు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం పంపిణీ చేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి CMRF భరోసా కల్పిస్తుందని వెల్లడిం
నల్లగొండ II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12-12-2018న జరిగిన హత్య కేసులో నిందితుడు రామాపురం మల్లేశ్వర్ రావుకు కోర్టు జీవిత ఖైదు విధించింది. మృతుడు రామావత్ బాల (35)ను అక్రమ సంబంధం నేపథ్యంలో పథకం ప్రకారం హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. శాస్త్రీయ ఆధార