పచ్చి పాలు తాగొద్దని, చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ పాలు అయినా సరే పచ్చిగా తాగటం గాని, పాశ్చరైజ్ చేయకుండా ముట్టుకోవద్దని తెలిపారు. పచ్చి పాలల్లో సూక్ష్మ క్రిములు ఉంటాయని చెప్పారు. ఇళ్లలో బర్రెల నుంచి తీసిన పాలల్లోనూ సూక్ష్
ATP: మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడు ముత్యాల సంపత్కు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ అనంతపురం పోక్సో కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. 2020లో శింగనమల మండలంలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి చిన్నబాబు.. నిందితుడికి శిక్ష
BDK: మణుగూరు ఉపరితల గని భూ నిర్వాసిత గ్రామాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ప్యాకేజీ అందించడంలో అవినీతికి తావు లేకుండా నష్టపరిహారం అందించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య అన్నారు. బుధవారం స్థానిక స్థానిక భవనంలో జరిగిన జనరల
AP: విశాఖ తీరంలో ‘మిలాన్-2026’ విన్యాసాలు ఘనంగా ముగిశాయి. INS విక్రాంత్ యుద్ధ నౌకపై మిలాన్ ఈ ముగింపు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన నౌకాదళ ఉన్నతాధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
SRD: సదాశివపేట మండలం నందికంది వాగులో 35 -45 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు బ్లూ కలర్ డ్రాయర్ ధరించి, నడుముకు ఎర్రని దారం, ఎడమ కాలుకు నల్లని దారం కలిగి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం న
CTR: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సదుం మండలం మొరవమీదపల్లిలో బుధవారం ఆయన పర్యటించారు. పలువురు వైసీపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ సమస్యలను వారు పెద్దిర
W.G: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంల పనితీరు, విధివిధానాలపై అధికారులు స్పష్టతనివ్వాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోహనరావు డిమాండ్ చేశారు. బుధవారం భీమవరం ఎస్పీ స్ట్రీట్ యూపీహెచ్సీలో జరిగిన
BDK: జాతీయ పంచాయతీ అవార్డులు 2023–24లో భాగంగా పచ్చదనం–పరిశుభ్రత విభాగంలో సుజాతనగర్ మండలం సీతంపేట గ్రామం ఎంపిక కావడం జిల్లా అభినందనీయం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సందర్భంగా బుధవారం కలెక్టర్ సీతంపేట గ్రామాన్ని సందర్శించి పార
VKB: పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమేనని జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజేశ్ రెడ్డి అన్నారు. నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారుల
రేపు జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్కు ముందు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శాంసన్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందన్నాడు. అలాగే, అభిషేక్, తిలక్ ఫామ్ విషయంలో తమకు ఎటువంటి ఆందోళన లేదని పేర్కొన్నాడు. R