VKB: పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమేనని జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజేశ్ రెడ్డి అన్నారు. నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులను ఆశీర్వదించారు.