MBNR: జడ్చర్ల మండలంలోని గంగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్టులు విజయవంతంగా నిర్వహించారు. ఈ టెస్టులో సాత్విక్ మెరూన్, జ్యోత్స్న, యశ్వంత్ బ్లూ, వర్ష, సారిక, రామ్ సాయి, మానస్, జస్వంత్ ఆరెంజ్, అనిల్, వరుణ్ ఎల్లో బెల్ట
NRPT: ఇంటర్మీడియట్ విద్యార్థులు భయాందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఊట్కూర్ ఉప సర్పంచ్ ఆర్. రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎం. భరత్ అన్నారు. బుధవారం ఊట్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమైన పరీక్ష కేంద్రాన్ని సందర్శ
JGL: నిజామాబాద్లో ఇటీవల జరిగిన ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల్లో పెగడపల్లి మండలం లింగాపూర్కు చెందిన రాకేశ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యారు. జగిత్యాల జిల్లా ఏఐఎస్ఎఫ్ నాయకత్వం నుంచి ఆయనను ఈ బాధ్యతలకు ఎంపిక చేసినట్లు ఏఐఎస్ఎఫ్ జాత
నేరం చేసి పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న వ్యక్తి, దేశం విడిచి పారిపోకుండా అడ్డుకోవడమే ఈ నోటీసు ప్రధాన ఉద్దేశ్యం. దర్యాప్తు సంస్థల విన్నపం మేరకు ఇమ్మిగ్రేషన్ అధికారులు దీనిని జారీ చేస్తారు. అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులు, సరిహద్దుల్లో ఈ వి
RR: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షాద్నగర్, మొయినాబాద్, మహేశ్వరం డివిజన్లకు చెందిన డీసీపీ ప
MDK: నార్సింగి మండలం శంకాపూర్ తండాలో ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు నిరుపేద వధువుకు పుస్తె మట్టెలను సర్పంచ్ మహేందర్ సింగ్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజల సంతోషమే తన సంతోషమని తండాలో ఉన్న ఆడబిడ్డలు తమ తో బుట్టువులని, వా
MDCL: అల్వాల్ సర్కిల్ ఇందిరా గాంధీ విగ్రహం చౌరస్తా సమీపంలోని హనుమాన్ దేవాలయం ఎదురుగా, లైబ్రరీ పక్కన చెత్త వేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక ప్రజలు చెత్తలో కూర్చొని నిరసన తెలిపారు. మున్సిపల్ అధికారులు చెత్త ఉన్
తిరుపతిలోని ఆటోనగర్కు చెందిన అశాలత, ఆమె మనవరాలు దుర్గా అదృశ్యమైనట్లు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 19న ఉదయం ఇంటి నుంచి వెళ్లిన వీరిద్దరూ తిరిగి రాలేదని తల్లి నాగరత్నం ఫిర్యాదులో పేర్కొన్నారు. బంధుమిత్రుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ
NDL: జిల్లాలో అమలులో ఉన్న సోలార్ విద్యుత్ పథకాల పురోగతిని వేగవంతం చేయాలని కలెక్టర్ జీ. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రూఫ్టాప్ సోలార్ (RTS) ప్లాంట్ల అమలుపై కూడా ప్రత్యేక దృష్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 50.15 పాయింట్లు లాభపడి 82276.07 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57.85 పాయింట్ల లాభంతో 25482.50 దగ్గర ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.95గా ఉంది.