W.G: భీమవరంలో భగత్ సింగ్ 95వ వర్థంతి సందర్బంగా భగత్ సింగ్ చిత్రపటానికి సీపీఐ నాయకులు సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జోహార్ భగత్ సింగ్ అంటూ నినాదాలు చేశారు. అలాగే నేటి యువత భగత్ సింగ్ ఆశయ సాధనాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఆయన పోరాట పట్టిమ ఎంతోమందికి ఆదర్శం అన్నారు.