E.G: స్వచ్ఛ భారత్కు అసలైన స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు PVN మాధవ్ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన స్వచ్చ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ర
WNP: పెబ్బేరు మండలం లోని గుమ్మడం తాండకు చెందిన లక్ష్మణ్ నాయక్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యింది.ఆర్థిక ఇబ్బందులతో నిర్మాణo నిలిచిపోగా తాండకు చెందిన ఉప సర్పంచ్ గోవింద్ నాయక్ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి చేసిక వెళ్లారు. అందుకు మానవతా దృక్పథంతో ఎమ్మ
HYD: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో తెలంగాణ ప్రభుత్వ సంగీత, నృత్యశాఖలో ఈ ఏడాదికి గానూ సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సుల వార్షిక పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పరీక్షల నియంత్రణాధికారిణి ఎంవీ ఆదిలక్ష్మి సోమవారం మ
MDK: నిజాంపేట మండల తిప్పనగుల్ల గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ మంజుల రమేష్ల ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు 100 రోజుల పనులలో భాగంగా పనులు ప్రారంభించామన్నారు. ఈ అవకాశాన్
NLG: నల్గొండ పట్టణం బొట్టుగూడలోని కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సోమవారం ఉదయం సందర్శించారు. అన్ని తరగతి గదులను తిరుగుతూ పరిశీలన జరిపారు. 9వ తరగతి విద్యార్థులకు ఆయన గణితం బోధించి విద్యార
PPM: కురుపాం మండలంలోని కొండలేవిడి ఆర్అండ్బీ రోడ్డు నుంచి కోనపాడు వరకు 2.8 కి.మీ రూ.3 కోట్లతో, గాంధీనగర్ ఆర్అండ్బీ రోడ్డు నుంచి దొంగల బారామని వరకు 2.6 కి.మీ. రూ.2.6 కోట్ల నిధులతో బీటీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. NREGS నిధులతో ఈ పనులు ప్రారంభ
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని ఖానాపురం సమీపంలో నేషనల్ హైవే 365 రోడ్డుపై 2 బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక యువకుడికి తీవ్ర గాయాలు అయినట్లు ప్రయాణికులు తెలిపారు. గాయపడ్డ యువకుడిని వైద్య నిమిత్తం 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తీసుకపోయినట్లు స
MBNR: జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సైన్స్, కంప్యూటర్ విద్యార్థులకు ప్రయోగ తరగతులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిందేనని కోఆర్డినేట
అనంతపురంలోని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ఆయ