SRPT: కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామ సర్పంచ్ శరభయ్య తండ్రి రామారావు సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్
PLD: మాచర్ల – విజయవాడ ప్యాసింజర్ రైలు కింద పడి వీరిశెట్టి వైష్ణవి (29) అనే మహిళ మృతి చెందారు. సోమవారం గురజాల రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ విపరీత ని
RR: ఆమనగల్ మున్సిపాలిటీలో ఇటీవల నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ పత్యానాయక్, పాలకవర్గం పనులపై దృష్టి సారించారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డులో పగిలిపోయిన మంచినీటి పైపులు పర్యవేక్షించారు. వెంటనే వాటిని మరమ్మతు చేసే పనులను ప్
MLG: జిల్లా జాకారం గ్రామ శివారులోని NH హైవే పై తారు పొరలు లేచి భారీ గుంతలు, ఎత్తుపల్లాలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనా దారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం
ATP: రాయదుర్గం పట్టణంలోని CDPO కార్యాలయం ఎదుట సోమవారం అంగన్వాడీ వర్కర్లు ధర్నా చేపట్టి నిరసనలు తెలిపారు. CITU జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున ఆధ్వర్యంలో అంగన్వాడీలు వేతనాలు పెంచాలంటూ నిరసనలు తెలిపారు. కనీస పనికి కనీస వేతనం తక్షణమే అమలు చేయాలన
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా పరాజయం పొందింది. దీనిపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించారు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా బౌలర్లు తెలివైన బంతులు సంధించారని అభిప్రాయపడ్డాడు. భారత బ్యాటర్ల షాట్ సెలక్షన్ పేలవంగా ఉందన్నాడు.
సత్యసాయి: పరిగి మండలంలోని వెలుగు కార్యాలయంలో 14 పంచాయతీల యానిమేటర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. మండల టీడీపీ కన్వీనర్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి లబ్ధిదారునికి చేరేలా చురుకుగా పనిచేయాలని స
అన్నమయ్య: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా సోమవారం జిల్లావ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ భద్రత కట్టుదిట్టం చేశారు. విద్యార్థు
స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాక IDFC ఫస్ట్ బ్యాంక్ పేర్లు పతనమయ్యాయి. ఒకనొకదశలో 20 శాతం పతనాన్ని చవిచూశాయి. చండీగఢ్ బ్రాంచ్లో రూ.590 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు బ్యాంక్ ప్రకటించింది. గవర్నమెంట్ ఖాతాల నిర్వహణలో ఈ మోసాన్ని గుర్తించినట్లు చెప్
HYD: నగరంలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)లో VVIP గెస్ట్ హౌస్ రూపురేఖలు మారబోతున్నాయి. అతిథుల భద్రతే లక్ష్యంగా దాదాపు రూ. 9 కోట్లతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంపౌండ్ వాల్కు కాన్సర్టినా వైర్ ఫెన్సింగ్, అత్యాధ