PDPL: రామగిరి మండలం సెంటినరీ కాలనీలో ఇటీవల మొలుగూరి కొమురయ్యపై కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడు బుర్ర రాజ కొమురయ్యను ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేసినట్లు గోదావరిఖని ఏసీపీ రమేష్ తెలిపారు. పాత కక్షలతో తమ్ముడిపై దాడి చేస్తు
NGKL: HYDలోని జి.ఎం.సి. బాలయోగి స్టేడియంలో సైబరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో జిల్లా పోలీసులు ప్రతిభ చాటారు. లాన్ టెన్నిస్ నాన్-గెజిటెడ్ అధికారుల టీమ్ ఈవెంట్లో జిల్లా జట్టు 3వ స్థానం సాధించి కాంస్య పతకాన్ని
ELR: రాష్ట్రంలో నిరక్షరాస్యత నిర్మూలనే ధ్యేయంగా చేపట్టిన ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న ప్రీ-ఫైనల్, 29న ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3,350 కేంద్రాల్లో దాదాపు 97,200 మంది అభ్యాసకుల
టీ20 వరల్డ్కప్-2026లో భాగంగా ఇవాళ ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య సూపర్-8 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్తో గెలిస్తే పాక్ మొదటి స్థానానికి వెళ్తుంది. ఓడితే, పాయింట్ల పట్టికలో మరింత దిగజారుతుంది. అప్పుడు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ బరిలో ఉంటాయి. అ
WNP: అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా బీపీ, డయాబెటిస్ రోగులకు అందించే సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని వనపర్తి DMHO సాయినాథెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. అందుకు సంబంధించి సోమవారం DMHO కార్యాలయంలో వైద్య సిబ్బందికి శిక్షణ ఇ
TG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదిస్తేనే.. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులు కూడా దీనిపై సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా వచ్చే నెల 3 నుంచి రాష్ట్రావతరణ దినోత్సవం జూన్ 2 వర
SRD: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 25వ తేదీన కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి అడివయ్య మంగళవారం కోరారు. ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా దివ్యాంగులకు 6 వేల పెన్షన్ ఇవ
NZB: మోపాల్ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కారోబార్స్, పారిశుద్ధ్య సిబ్బంది పెండింగ్ వేతనాలను చెల్లించాలని నిజామాబాద్ కలెక్టర్కు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామపంచాయతీలో వేతనాలు లేక కుటుంబ పోషణ కష్టంగా మారిందని వా
SRPT: అధికారిక పర్యటనలో భాగంగా సోమవారం కోదాడకు వచ్చిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సామాన్య ప్రజలతో కలిసిపోయారు. రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తిరిగి వెళ్తుండగా, దారిలో తల్లి ఒడిలో ఉన్న చిన్నారిని చూసి చిరునవ్వుతో పలకరించారు. ప
NLR: ఇందుకూరుపేట మండలం పరిధి మైపాడు బీచ్ సమీపంలో అక్రమ మట్టి తవ్వకాలు జోరందుకున్నాయి. సముద్ర తీర ప్రాంతం నుంచే మట్టిని లారీలు, హిటాచీలతో లే-అవుట్లకు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్వో సిబ్బందిని పంపించి