TG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదిస్తేనే.. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులు కూడా దీనిపై సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా వచ్చే నెల 3 నుంచి రాష్ట్రావతరణ దినోత్సవం జూన్ 2 వరకు ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సీఎం సూచించారు.