BDK: ఎక్కడైనా పులి పాదముద్రలు కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారం అందించాలని డీఎఫ్ఓ కృష్ణ గౌడ్ కోరారు. జిల్లా అటవీ ప్రాంతంలోకి పులి ప్రవేశించినట్లు ధ్రువీకరించారు. గతంలో సంచరించిన పులి కాకుండా, ఇది కొత్తదని గుర్తించినట్లు ఆయన నేడు తెలిపారు. ఈ న
ఆదిలాబాద్ జిల్లాలో ‘అరైవ్ ఆలైవ్’లో భాగంగా ఎస్పీ అఖిల్ మహాజన్ ‘ఖాకీ కిడ్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ వారానికి 3 పాఠశాలల్లో సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్త
ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం మాట్లాడుతూ.. రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ
KMM: వేంసూరు మండలంలో మర్లపాడు గ్రామంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు ఆదివారం తెలిపారు. రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు కొమ్ములు కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లైసెన్సు లేని ఇసుక ట్రాక్టర్లు విచ్చలవిడిగా తిరుగుతున్న ప్రాణాలు అరచేత
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. దర్శనం కోసం కృష్ణతేజ అతిథి భవనం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 82,043 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 32,299 మంది
ప్రకాశం: సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కందుకూరు ఫ్లైఓవర్ మీద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు వైపు వెళ్తున్న కంటైనర్ బాక్స్ లారీని పుచ్చకాయ లోడ్తో వెళ్తున్న మినీ వ్యాన్ వెనుక వైపు నుంచి ఢీకొంది. దీంతో మినీ లారీ డ్రైవర్ అక్కడే
VKB: తాండూర్ నుంచి పెద్దేముల్ వెళ్ళే రోడ్డు మార్గం గుంతలతో అధ్వానంగా మారడంతో ప్రయాణీకులు పెద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో గర్భిణులు, రోగులను ఆసుపత్రికి తరలించడంలో రోడ్డు పరిస్థితి ప్రాణసంకటంగా మారిందని స్థానికులు తెలిపారు.
ADB: రోడ్డు ప్రమాదాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని SP అఖిల్ మహాజన్ తెలియజేశారు. జిల్లాలో ప్రమాదాలను నివారించడానికి మొట్టమొదటిసారిగా ‘ఖాకీ కిడ్స్’ పేరుతో నూతన కార్యక్రమాన్ని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శనివారం లాంచనంగా ప్రారంభించారు. వ
VZM: అనకాపల్లి జిల్లా బత్తివానిపాలెం వద్ద పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయనగరం జిల్లా రాచకిండాం గ్రామానికి చెందిన లావణ్య మృతి చెందింది. సోదరుడి పెళ్లి వేడుక అనంతరం నూతన వధూవరులతో నిన్న శ్రీకాకుళం వెళ్తుండగ