దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమిపై అశ్విన్ తీవ్రంగా మండిపడ్డాడు. జట్టు ఎంపిక సరిగా లేదని కోచింగ్ స్టాఫ్ను తప్పుపట్టాడు. జట్టులో నుంచి అక్షర్ పటేల్ను ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదన్నాడు. ‘టీ20ల్లో అక్షర్ అత్యంత విలువైన ఆటగాడు.. ఇప
TPT: ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన సందర్భంగా వరదరాజ నగర్లోని నారాయణ జూనియర్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వైద్య సిబ్బంది, త్రాగునీరు, భద్రతా ఏర్
పెద్దపల్లి జిల్లాలో ఆర్ & బీ శాఖ పనితీరుపై పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సబ్న్, నాన్న్, డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులతో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులను గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో
ASF: సిర్పూర్(యు) మండలం కొత్తపల్లి నార్త్ బీట్లో జోడేఘాట్ FRO రమేశ్ సోమవారం గస్తీ నిర్వహించారు. తనిఖీల్లో వన్యప్రాణుల పాదముద్రలను గుర్తించినట్లు తెలిపారు. అడవులను ధ్వంసం చేసినా, మూగజీవాలను వేటాడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవిన
AP: తిరుమల ప్రసాదంపై రాజకీయం చేశారని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. తప్పు జరిగిందని తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పబ్బం కోసం ఇరుపార్టీలు పోటీపడుతున్నాయని విమర్శించారు. దేవుడి పేరుతో భక్తుల మనోభావాలు దెబ్బతీస్
ATP: అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ఇద్దరు హిజ్రాలకు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఐడి కార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతపురానికి చెందిన శాంతి, కూడేరుకు చెందిన ఆద్య ఈ కార్డులను అందుకున్నారు. ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్న హిజ్రా
VZM: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 28వ తేదీన చీపురుపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ ఏర్పాట్లను, మీటింగ్ స్థలాన్ని సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎడిషనల్ ఎస్ప
AP: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన నలుగురి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందిస్తామని వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన పాల వ్యాపారిని అరెస్ట్ చేశామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష
AP: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన నలుగురి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందిస్తామని వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన పాల వ్యాపారిని అరెస్ట్ చేశామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ మహిళా విభాగం ఆత్మీయ సమావేశం సోమవారం నిర్వహించారు. రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మల్ల ధనలత ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయ ప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమార