సూర్యాపేట: పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో చీఫ్ సూపరిండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల ఓరియంటేషన్ సమావేశంలో ఆయన మాట్
ప్రకాశం: కంభంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శివకృష్ణారెడ్డి పరిసరాల పరిశుభ్రతపై సిబ్బందికి అవగాహన కల్పించారు. శుభ్రమైన వాతావరణం కోసం అందరూ కలిసి పని
SKLM: పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తత, సమన్వయం ఎంతో కీలకమని జిల్లా పరిశ్రమల సంయుక్త తనిఖీ అధికారి శివశంకర్ అన్నారు. శనివారం పైడి భీమవరం సరగడపేటలో పరిశ్రమల్లో విషవాయువు లీకేజీ అయినప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలో అనే దాని పై మాక
TG: తాను పీసీసీ అధ్యక్షుడిని అయ్యే నాటికి పార్టీ పరిస్థితి క్లిష్టంగా ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలోనూ కొందరి నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నానని తెలిపారు. నేతలందరినీ కలిసి తన ఆలోచనలు చెప్పి.. అందరినీ ఒప్పించానన్నారు. అందరం కృషి చేయ
GNTR: శాసనమండలిలో వైసీపీ నేతలు ప్రదర్శించిన తీరును సభ్య సమాజం హర్షించదని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి విమర్శించారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో మాట్లాడిన ఆమె, వేంకటేశ్వరస్వామి ఫోటోలు పట్టుకుని, కాళ్లకు షూలు వేసుకుని సభలోకి రావడం అ
నిర్మల్లోని మున్సిపల్ కార్యాలయం వెనుక భాగంలో గల భవనాన్ని మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, డీఈ హరిభువన్ కలిసి శనివారం పరిశీలించారు. ప్రస్తుత కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కార్యాలయాన్ని నూత
క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా టీ20 ప్రపంచకప్లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరు వ్యూవర్షిప్ రికార్డులను తిరగరాసింది. అయితే, ఈ దాయాది జట్లు మరో కీలక టోర్నీలో తలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోం
TG: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో YS రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల మధ్య రోజుల తరబడి ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో తొలి నుంచి భ
ADB: తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. ముందుగా గ్రామంలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ప్రజలతో మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే గ
PPM: బొబ్బిలి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఏడాది వయస్సు ఉన్న తన మనవరాలితో పొరపాటున పార్వతీపురం వచ్చారు. అక్కడ అచేతనగా ఉండడంతో అతనిని స్థానికులు వాకబు చేయగా పొంతనలేని సమాధానం చెప్పారు. వెంటనే పట్టణ సీఐ వెంకటరావుకు సమాచారం అందించగా, చిన్నారిని,