బెయిల్ కోసం కేజ్రీవాల్ ఉద్దేశ పూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తింటున్నారని ఈడీ చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ మండిపడ్డారు. తన ఆహారాన్ని ఈడీ రాజకీయం చేస్తోందని ఘాటుగా స్పందించారు.
గుంటూరు కారం సినిమాలోని ‘కుర్చీని మడత పెట్టి’ పాటకు ఆన్లైన్లో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికి యూట్యూబ్లో దీన్ని 200 మిలియన్ల మంది చూశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతోందా? ఎండాకాలంలో ఈ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి.
వచ్చే రెండేళ్లలో అంటే 2026 కల్లా భారత్లో ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. ఇండిగో మాతృ సంస్థ అయిన ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
దేశ వ్యాప్తంగా శుక్రవారం జరిగిన మొదటి విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓ రాష్ట్రంలో ఉన్న ఆరు జిల్లాల్లో మాత్రం జీరో పోలింగ్ నమోదై అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి ఘటన నమోదు కావడం నాగాలాండ్ చరిత్రలో ఇదే తొలిసారి. దీనికి సంబంధించ
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారిని ఆకట్టుకోవడంపై ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ దృష్టి సారించింది. గ్రామీణ్ మహోత్సవ్ పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
శుక్రవారం రూ.76వేలకు పైగా దాటేసిన బంగారం ధర శనివారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వెండి స్వల్పంగా పెరిగింది. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
వేసవి తాపం, పెళ్లిళ్ల సీజన్ లాంటి కారణాలతో తెలంగాణలో బీర్ల అమ్మకాలు జోరు మీద సాగుతున్నాయి. ఏప్రిల్ ఒకటి నుంచి 18వ తేదీ వరకు ఏకంగా రూ.670 కోట్ల విలువైన బీర్లు అమ్ముడుపోయాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్ని దాఖలు చేయడానికి ఆయన సతీమని నారా భువనేశ్వరి ర్యాలీ మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.