భారత క్రికెట్ జట్టులో స్టార్ బ్యాట్స్మెన్గా పేరొందిన విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయన మైనపు విగ్రహాన్ని జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి.
ప్రపంచంలోనే అతి పొట్టి మహిళగా రికార్డుకెక్కిన జ్యోతీ ఆమ్గే ఇవాళ జరిగిన ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తల్లికాని మహిళల కోసం గరుడ ప్రసాదాన్ని వితరణ చేస్తారని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో చిలుకూరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆ రోడ్డులో కిలోమీటర్ల మేర
హ్యపీ డేస్ రీరిలీజ్ అయిన సందర్భంగా ఆ సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమా గురించే కాకుండా మరెన్నో విషయాలను పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే...?
కొనుగోళ్ల డిమాండ్ ఎక్కువ కావడంతో దేశంలో పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. వెండి ధరలు సైతం పెరుగుతున్నప్పటికీ నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
శిశువుల ఆహారంగా పేరొందిన నెస్లే సెరెలాక్లో మోతాదుకు మించి చక్కరలు ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. అయితే భారత్ లో దొరుకుతున్న సెరెలాక్తో పోలిస్తే బ్రిటన్, జర్మనీ, స్విట్జర్లాండ్ తదితర దేశాల్లో దొరుకుతున్న దానిలో చక్కెర స్థాయిలు సాధారణం
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మేనెలలో వచ్చే రోహిణీ కార్తి ఎండల్ని తలపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలోనే 45 డిగ్రీలకు చేరువకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి.
కాంగ్రెస్ అగ్ర నేతలుగా ఉన్న రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీలు అమూల్ బేబీలంటూ అస్సాం సీఎం హిమంత శర్మ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.