అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్న రాబందులు తెలంగాణలోని కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో కొద్దిగా వృద్ధి చెందుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల కాలంలో భారత్లో జనాభా గణన జరగనప్పటికీ ఆ వివరాలు మాత్రం ఏదో ఒక రకంగా తెలుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం భారత్ జనాభా 144 కోట్లుగా ఉందట. ఈ విషయాన్ని వెల్లడించింది ఎవరంటే..?
ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా విడుదల తేదీపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రూమర్లకు మూవీ టీం ఫుల్స్టాప్ పెట్టనుంది. ఎలాగంటే...?
ప్రపంచంలోనే ‘మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్’ 100 మంది జాబితాను టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్ తో సహా ఇంకా ఎవరెవరు స్థానం సంపాదించుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా చాలా పేరున్న నేతలు మాత్రమే వేరు వేరు రాష్ట్రాల్లో ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంటారు. అయితే ఓ తెలుగు మహిళ యూపీ లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆమెపై పడింది. ఇంతకీ ఆమె ఎవరంటే...
వేసవిలో బయటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మనం అతి వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉండాలి. శరీర ఉష్ణోగ్రత సమంగా మెయింటెన్ కావాలంటే చలువ చేసే ఈ పదార్థాలను తప్పక తినండి. అవేంటంటే...
మనం రిజర్వేషన్ ట్రైన్ టికెట్లను బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీని ఉపయోగిస్తుంటాం. అయితే అన్ రిజర్వ్డ్ టికెట్లను బుక్ చేసుకోవడానికి మాత్రం నేరుగా స్టేషన్కు వెళ్లి క్యూలో నిలబడి టికెట్ తీసుకుంటాం. అయితే ఇందుకూ ఓ యాప్ ఉంది. దీని సహ