సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీగా నగదు పట్టుబడుతూ ఉంది. ఇప్పటి వరకు రూ.155 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
పిల్లలకు వేసవి సెలవులు మొదలయ్యాయి. స్కూళ్ల నుంచి ఖాళీ దొరికి పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఈ సమయంలో వీరితో ఏం చేయించవచ్చు. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? తెలుసుకుందాం రండి.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటింగ్ని ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు అమలవుతున్నాయి. అందులో భాగంగా బెంగళూరులో ఓటు వేసేందుకు వచ్చే వారికి ఉచితంగా ఆహారం అందించాలని బెంగళూరు హోటల్ అసోసియేషన్ నిర్ణయం తీసుక
భారత దేశంలో అతి పెద్ద టెలికాం నెట్వర్క్ అయిన రిలయన్స్ జియో గత క్వార్టర్కు సంబంధించిన ఫలితాలను వెల్లడించింది. ఐదు వేల కోట్లకు పైగా నికర లాభాన్ని నమోదు చేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభా యాత్రలో హనుమంతుడి వేష ధారణలో ఉన్న ఓ వ్యక్తి చేతిలో ఇన్సులిన్ పట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నాడు. దీంతో పలువురు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పర్యాటకం కోసం అగ్నిపర్వత ముఖ ద్వారం దగ్గరకు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లిందో మహిళ. అక్కడ ఫోటోకి ఫోజు ఇస్తూ ప్రమాదవశాత్తూ అగ్నిపర్వత ముఖ ద్వారం లోపలికి పడిపోయి మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భూతాపం వల్ల హిమాలయాలు కరిగి అక్కడున్న సరస్సులు అంతకంతకూ విస్తరిస్తున్నాయని ఇస్రో ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
తెలంగాణ పెద్దపల్లి జిల్లాలోని మానేరు నదిపై ఓ వంతెన నిర్మాణం జరుగుతోంది. సోమవారం రాత్రి ఈదురుగాలులు వీయడంతో అది కూలిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.