వాట్సాప్లో కాల్ చేయాలంటే ఆ నంబర్ తప్పకుండా మన కాంటాక్ట్ లిస్ట్లో ఉండాల్సిందే. అయితే ఇకపై అలా లేకపోయినా కొత్త నంబర్లకు వాట్సాప్ నుంచి కాల్ చేసుకునే సదుపాయం రానుంది.
ఆకలేస్తుంది మసాలా దోశ తిని వస్తానని చెప్పి ఓ డాక్టర్ ఆపరేషన్ మధ్యలో బయటకు వెళ్లిపోయాడు. చివరికి రెండు గంటల తర్వాత తిరిగి వచ్చి హడావిడిగా దాన్ని పూర్తి చేశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తినగానే నోట్లోంచి పొగ వస్తుందని పిల్లలు, యువత సరదాగా స్మోక్ బిస్కెట్లు, పాన్ల్లాంటి వాటిని తింటూ ఉంటారు. అయితే అదెంత మాత్రమూ మంచిది కాదని తమిళనాడు ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఎందుకంటే...?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. గతేడాది ఈ సమయంలో నమోదైన ఎండలతో పోలిస్తే ఈ ఏడు సరాసరిన ఐదారు డిగ్రీల వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.