వెండి, బంగారం ధరలు ఊరించినట్లే ఊరించి మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం కాస్త తగ్గుతూ వచ్చిన వీటి ధరలు ఇప్పుడు మళ్లీ పెరిగాయి. ఇవాల్టి ధరలు ఎలా ఉన్నాయంటే..?
జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్షో నిర్వహించారు. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు సాయిధరమ్ తేజ్ను లక్ష్యంగా చేసుకుని రాళ్ల దాడికి దిగారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడలో ఓ ఆర్థోపెడిక్ వైద్యుడి కుటుంబం మొత్తం ఆత్మహత్యలకు పాల్పడింది. అయితే జరిగినవి హత్యలా? లేక ఆత్మహత్యలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పాకిస్థాన్ పార్లమెంటులో భారత్ గురించి అక్కడి నేత ఒకరు ప్రశంసిస్తూ మాట్లాడారు. భారత్ను పోలుస్తూ పాక్ స్థితిని దుయ్యబట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఇక్కడ చదివేయండి.
బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఉన్న వారు చిరు తిండిని తినాలనుకున్నప్పుడు వేరే ఏమీ తినకుండా కొన్ని పండ్లను ఎంచుకుని తింటే సరిపోతుంది. అవి వారి వెయిట్ లాస్ జర్నీని మరింత ప్రభావవంతంగా చేస్తాయి. ఆ పండ్లు ఏంటంటే..?
తమ కోవీషీల్డ్ కోవిడ్ వ్యాక్సిన్తో కొన్ని సందర్భాల్లో దుష్పరిణామాలు ఏర్పడే అవకాశాలు లేకపోతేదని బ్రిటిష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రోజెనికా కోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
మంగళవారం మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.