• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

AP Budget బడ్జెట్ పై మేల్కొన్న ఏపీ ప్రభుత్వం.. 14 నుంచి సమావేశాలు

బడ్జెట్ రూపొందించడానికి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రం ఆదాయం అత్తెసరుగా వస్తోంది. ఆదాయం తక్కువ.. ఖర్చు ఎక్కువ ఉంది. అన్ని మార్గాల ద్వారా అప్పులు తీసుకుంటున్నాం. రాష్ట్ర బడ్జెట్ లో అప్పుల (Debits) లెక్కలు ఎలా కనుమరుగు చేయాలనే దానిపై దృష్టి పెట్టారు.

February 28, 2023 / 08:30 AM IST

Disha Police రెండు ప్రాణాలను కాపాడిన దిశా పోలీసులు

భర్తతో గొడవపడి జీవితం మీద విరక్తితో పాపతో సహా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. వెంటనే స్పందించిన దిశా పోలీసులు ఆమె భర్తను పిలిపించి మాట్లాడారు. అతడికి సర్దుబాటు చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని దిశా పోలీసులు హితవు పలికారు.

February 28, 2023 / 07:37 AM IST

TTD: మరో బిడ్డకు ప్రాణం పోసిన పద్మావతి చిన్న పిల్లల ఆస్పత్రి

తిరుపతి(Tirupathi)లోని పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఆస్పత్రి(Padmavathi childrens hospital) మరో బిడ్డకు ప్రాణం పోసింది. నెల రోజుల వ్యవధిలోనే రెండవ గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసి అరుదైన రికార్డును నెలకొల్పింది. పక్కా ప్రణాళికతో గ్రీన్ ఛానల్ కూడా లేకుండా చెన్నైలో బ్రెయిన్ డెడ్(Brain Died) అయిన రెండేళ్ల బాలుడి గుండెను సేకరించి తిరుపతిలోని 13 ఏళ్ల పాపకు ప్రాణం పోసింది. ఈ విషయాన్ని టీటీడీ(TTD)...

February 27, 2023 / 08:47 PM IST

Youtuber Harsha Sai : చాలా గ్యాప్ తర్వాత మరో వీడియో రిలీజ్ చేసిన హర్ష సాయి

యూట్యూబర్ హర్ష సాయి(Youtuber Harsha Sai) గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. నెటిజన్లకు హర్షసాయి(Harsha Sai) అంటే దేవుడు. ఆయన తెలియనివారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో హర్షసాయి(Harsha Sai) చాలా యాక్టీవ్ గా ఉంటారు. పేదవాళ్లకు డబ్బులు సాయం చేస్తూ హర్ష సాయి ఫేమస్ అయ్యారు. ఎంతో మందికి తనవంతు సాయం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. హర్ష సాయి(Harsha Sai) యూట్యూబ్ లో వీడియో రిలీజ్...

February 27, 2023 / 06:19 PM IST

nara lokesh:జబర్దస్త్ ఆంటీ దర్శన టికెట్లను..జగన్‌ది GO తనది PO అంటోన్న నారా లోకేశ్

nara lokesh on roja:నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్ర చంద్రగిరి (chandragiri) నియోజకవర్గంలో కొనసాగుతోంది. తొండవాడ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. విజయనగరం సామ్రాజ్యంలో ఒక వెలుగు వెలిగిన గడ్డ చంద్రగిరి (chandragiri) అని పేర్కొన్నారు.

February 27, 2023 / 03:54 PM IST

AAP : తిరుపతిలో బీజేపీ, ఆప్ కార్యకర్తల మధ్య బాహాబాహీ

తిరుపతి (Tirupati) లో బీజేపీ,(BJP) ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఢీల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిపోడియా (Sipodia) అరెస్ట్ ను నిరసిస్తూ బీజేపీ స్టేట్ ఛీప్ సోము వీర్రాజు (Veeraju) కాన్వాయిని ఆప్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. సిసోడియా అరెస్టును నిరసిస్తూ వీర్రాజు కాన్వయ్ వద్ద నినాదాలు చేశారు.

February 27, 2023 / 03:19 PM IST

fire accident at renigunta:రేణిగుంట ఎయిర్ పోర్టు సమీపంలో భారీ అగ్నిప్రమాదం

fire accident at renigunta:ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో గల రేణిగుంటలో (renigunta) భారీ అగ్నిప్రమాదం జరిగింది. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో మంటలు చెలరేగాయి. ఫాక్స్ లీక్ కంపెనీలో (fox leak company) ప్రమాదం సంభవించి.. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీ అధికారుల సమాచారంతో వెంటనే అక్కడికి మూడు ఫైరింజన్లతో (fire engines) అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. ఆ మంటలను (fire) ఆర్పివేస్తున్నారు...

February 27, 2023 / 02:54 PM IST

kavitha will arrest:ఆప్‌కు కవిత రూ.150 కోట్లు ఇచ్చారు.. నెక్ట్స్ అరెస్ట్ అయ్యేది ఆమెనే: జీ వివేక్

kavitha will arrest:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (liquor scam) నెక్ట్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ అవుతారని బీజేపీ నేత వివేక్ అన్నారు. నిన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తదుపరి కవిత అరెస్ట్ అవుతారని చెప్పారు. ఎన్నికల ఖర్చు కోసం ఆప్‌కు కల్వకుంట్ల కవిత రూ.150 కోట్లు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు.

February 27, 2023 / 02:07 PM IST

Telangana minister on Chandrababu Naidu: అప్పుడే దమ్ కీ బిర్యానీ ఫేమస్

తెలంగాణ ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. తెలుగు దేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు వరి అన్నం తెలిసిందన్న ఆయన వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. పదకొండవ శతాబ్ధం నాటికే కాకతీయుల కాలంలో...

February 27, 2023 / 01:52 PM IST

Medico Preethi: ‘చేతగాని సీఎం’ అంటూ.. ప్రీతి మృతిపై నెటిజన్ల ఆవేదన

నెటిజన్లు ప్రీతి మృతికి సంతాపం తెలుపుతూ, ఆమెకు న్యాయం చేయాలంటూ '#JusticeForDrPreethi' అంటూ ట్వీట్ చేస్తున్నారు. భారత సమాజం ఆమెకు న్యాయం జరగాలని ఎంతలా కోరుకుంటుందంటే... అందుకు '#JusticeForDrPreethi' టాప్ ట్రెండింగ్ లో నిలవడమే నిదర్శనం.

February 27, 2023 / 01:17 PM IST

BJP leader meet Chiranjeevi: చిరంజీవి ఇంటికెళ్లిన బీజేపీ మంత్రి, అక్కడే నాగార్జున

కేంద్రమంత్రి (Union Minister), బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) ఆదివారం కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని, టాలీవుడ్ సూపర్ స్టార్ (Nagarjuna)ను కలిశారు. హైదరాబాద్ (Hyderabad) లోని మెగాస్టార్ ఇంటికి వెళ్లి కాసేపు ముచ్చటించారు.

February 27, 2023 / 12:39 PM IST

Vangaveeti Radha: జనసేనలోకి వంగవీటి రాధా, ఏ సీటు ఇస్తారో?

దివంగత వంగవీటి రంగా (Vangaveeti Mohana Ranga) తనయుడు వంగవీటి రాధాకృష్ణ (vangaveeti radha krishna) తెలుగు దేశం పార్టీకి (Telugu Desam) షాకివ్వనున్నారా? పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నేతృత్వంలోని జనసేన (Jana Sena) పార్టీలో చేరనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

February 27, 2023 / 11:45 AM IST

Heart Attack: 22 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతి…ఒకే రోజు ఇద్దరు

ఏపీలో ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల్లో గుండెపోటుతో మృతి చెందారు. 22 ఏళ్ల ఓ వ్యక్తి తిరుపతిలో మృతి చెందగా, 28 ఏళ్ల మరో వ్యక్తి కర్నూల్ జిల్లాలో మరణించాడు. రోజురోజుకు గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరగడం పట్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

February 26, 2023 / 04:25 PM IST

Nara Lokesh: తనపల్లిలో నారా లోకేష్‌కు తమ సమస్యలు తెలిపిన ప్రజలు

టీడీపీ(TDP) నాయకుడు నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్రను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తనపల్లి వద్ద పాదయాత్ర(Paadayatra) కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన లెవల్ కాజ్ వే(Causeway)ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు తమ సమస్యలు చెప్పుకున్నారు. 2021 నవంబర్‌లో వరదల వల్ల స్వర్ణముఖి(Swarnamukhi) నదిపై ఉన్న లెవల్ కాజ్ వే(Causeway)లు కొట్టుకుపోయాయని స...

February 26, 2023 / 04:22 PM IST

Road accident : చిత్తూరు జిల్లాలో ఘెర రోడ్డు ప్రమాదం…ముగ్గురు విద్యార్థులు మృతి

చిత్తురు (Chittoor) జిల్లాలోని శెట్టిపల్లి సమీపంలో ఘెర రోడ్డు ప్రమాదం (road accident) చోటు చేసుకుంది. కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. శెగడిపల్లి మండలం గట్టిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.

February 26, 2023 / 11:42 AM IST