minister amarnath on global summit:విశాఖపట్నంలో (vizag) నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (global investor summit) ద్వారా రూ.2లక్షల కోట్ల (2 lakh investment) పెట్టుబడులను ఆకర్షించడం తమ లక్ష్యం అని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (amarnath) అన్నారు. దీంతో యువతకు ఉపాధి కల్పిస్తామని ఆయన చెప్పారు. విశాఖలో గల జీఐఎస్ వేదిక వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Vishnu Vardhan Reddy : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని ఎదుర్కొనే సత్తా టీడీపీకి లేదు అని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి అభిప్రాయడపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాము సత్తా చాటి తీరతామని ఆయన పేర్కొన్నారు. వైసీపీకి పోటీగా నిలిచే పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన అన్నారు.
Adimulapu Suresh : రాజధానిపై మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖ రాజధానిగా మారబోతోందంటూ ఆయన పేర్కొన్నారు. అయితే... పూర్తి స్థాయి రాజధానిగా మారుతుందా అని విలేఖరులు ప్రశ్నించగా.. ఆయన దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.
తెలుగు దేశం (Telugu Desam), జనసేన (Janasena) పార్టీలకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (anil kumar yadav) సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (andhra pradesh assembly elections 2024) జనసేనానికి పవన్ కళ్యాణ్ కు (Janasena chief Pawan Kalyan), తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)కు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.
Inferior food:అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి. నిత్యం వేలాది భక్తులు శ్రీవారిని దర్శించుకొని తరిస్తారు. ఆ తర్వాత టీటీడీకి చెందిన సత్రంలోనే భోజనం చేస్తుంటారు. ఇక్కడ రుచి, శుచి, శుభ్రత పాటిస్తారు. అయితే టీటీడీ సత్రంలో భోజనం బాగుండటం లేదట. దానికి సంబంధించిన వీడియోను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పెట్టుబడుల (Investments) సమీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Government of Andhra Pradesh) రేపటి నుండి (మార్చి 3, 4 తేదీలు) విశాఖపట్నం (Visakhapatnam)లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ (Global Investors Summit) నేపథ్యంలో తెలంగాణ (Telangana) మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (IT Minister) తోటి తెలుగు రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఓ భర్త(husband) తన భార్య(wife)ను 11 ఏళ్లుగా వేధింపులకు గురి చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన ఏపీలోని సత్యసాయి జిల్లా(sathya sai district)లో చోటుచేసుకుంది. న్యాయవాది(lawyer) అయిన మధుబాబు అనే వ్యక్తి అతని తల్లి సహా సోదరుని తప్పుడు మాటలు విని ఆమెను వేధించినట్లు తెలిసింది. ఈ ఘటనపై విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి Minister for Tourism, Culture & Youth Advancement) ఆర్కే రోజా (RK Roja) కబడ్డీ (Kabaddi) ఆడారు. మహిళా కబడ్డీ పోటీల్లో భాగంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక, సామినేని విమలభాను, విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి కాసేపు కబడ్డీ... కబడ్డీ అంటూ అందరినీ అలరించారు.
తాము ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం సాగుతోందని, కానీ అలాంటిది ఏమీ లేదని విశాఖ శారదా పీఠం (visakha sarada peetham) ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు.
అమరావతి అయితే తమ పరిస్థితులు మారుతాయని.. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మైలవరం ప్రజలు భావించారు. కానీ దానికి విరుద్ధంగా అమరావతిని నామమాత్రం చేసి విశాఖపట్టణం ప్రధాన రాజధానిగా ఉంటుందని సీఎం జగన్ ప్రకటించడంపై మైలవరం ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
యువత గుండెపోటు బారినపడి కన్నుమూయడంతో పాటు క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. అయితే రోజుకు 11 నిమిషాలు, వారానికి 75 నిమిషాలు వేగంగా నడవడం ద్వారా వీటి నుండి కొంతమేర తగ్గించుకోవచ్చునని కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.
ఇటీవల నార్సింగి శ్రీచైతన్య కాలేజీ(sri chaitanya junior college)లో ఆత్మహత్య చేసుకున్న సాత్విక్(Satvik) సూసైడ్ లెటర్లో(Suicide letter) సంచలన విషయాలను వెల్లడించాడు. అయితే తన మృతికి కారణం కాలేజీలో ప్రిన్సిపల్, ఇంచార్జీ, లెక్చరేనని వెల్లడించాడు. వీరి టార్చర్ వల్లనే తాను సూసైడ్ చేసుకున్నట్లు సాత్విక్ తెలిపాడు. అంతేకాదు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో వెల్లడించాడు.
Renuka Chowdary : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. దివంగత రాజశేఖర్ రెడ్డికి ఈ సంతానం మూలంగా సుఖం లేకుండా పోయింది అని ఆమె అన్నారు. ఆయన ఆత్మకు ఆత్మశాంతి లేకుండా జగన్ పిచ్చి వేషాలు వేస్తున్నారని అన్నారు.
munirajamma:ఏపీ సీఎం జగన్ (jagan) అరాచకాలు పెరిగిపోతున్నాయని టీడీపీ యువనేత నారా లోకేశ్ (nara lokesh) అన్నారు. తన యువగళం పాదయాత్రలో చాలా మంది సమస్యలు చెబుతున్నారని వివరించారు. శ్రీకాళహస్తిలో (sri kalahasti) మునిరాజమ్మ-వెంకటాద్రి (munirajamma-venkatadri) అనే రజక దంపతులను టార్చర్ పెట్టాడని తెలిపారు. ఆ వీడియోలో మునిరాజమ్మ తన గోడును వెల్లబోసుకుందని తెలిపారు.
Minister Kakani : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ ఓ జోకర్ అని ఆయన పేర్కొనడం గమనార్హం. పవన్ గురించి మాట్లాడితే తమకే అవమానమని ఆయన అభిప్రాయపడ్డారు.