ప్రకాశం: ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ నాగరాజుకు రాబడిన సమాచారం మేరకు మామిడిపాలెం సెంటర్ వాహనాలు తనిఖీలు నిర్వహించారు. కొత్త పట్టణం(మం) పాత గ్రామానికి చెందిన అదేటి ఏడుకొండలు గంజాయి దొంగిలించిన బైక్తో పట్టుబడ్డాడు. విచారించగా ఒంగోలుతో పాటు పలు ప్రాంతాల్లో 27 బైకులు దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు. నిందితుడి నుంచి 27 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.