CTR: పూతలపట్టులో బ్రిడ్జిలు లేక పలువురు మృతి చెందినట్లు ఎమ్మెల్యే మురళీ మోహన్ అసెంబ్లీలో తెలిపారు. భీమా నదిపై బ్రిడ్జి కొట్టుకెళ్లగా, పలు ప్రాంతాల్లో రిపేర్లు చేసిన బ్రిడ్జిలు వర్షాలకు దెబ్బతింటున్నాయన్నారు. ఐరాల MRO కార్యాలయం వద్ద బ్రిడ్జి లేక ప్రమాదాలు జరుగుతున్నాయని, జయంతి-టేకుమంద, యాదమరి మండలం వరదరాజుపల్లిలో కొత్త బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు.