E.G: ప్రతి ఇంటి ముందు సాధారణంగా మహిళలు ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గులతో సాంప్రదాయ వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా, భారతీయ సంప్రదాయాల పట్ల గౌరవాన్ని తెలియజేస్తుంది. అమరాతి చట్టబద్దత బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన సందర్భంగా ఆదివారం అనపర్తి నియోజకవర్గం రామవరంలో “మన రాజధాని మన అమరావతి” అంటూ మహిళనె ముగ్గులు వేశారు. ఎంతోమంది ఈ ముగ్గును ఆసక్తిగా తిలకించారు.