ATP: యాడికి మండలంలో CM చంద్రబాబు నాయుడు పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం రాష్ట్ర రిహాబిలిటేషన్ డైరెక్టర్ పి.ప్రశాంతి, జేసీ విష్ణుచరణ్తో కలిసి హెలిప్యాడ్, పెండేకల్లు రిజర్వాయర్, మార్కెట్ యార్డులోని సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. డ్రిప్ ఇరిగేషన్ స్టాల్స్ను సిద్ధం చేయాలని సూచించారు.