TPT: తిప్పవరప్పాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శిరిడి సాయిబాబా మందిరం బాబావారి నూతన విగ్రహ ప్రతిష్టా మహాకుంభాభిషేకం కార్యక్రమంను బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ & గూడూరు నియోజకవర్గ ఇంఛార్జి మెరిగ మురళీధర్ పాల్గొని స్వామి వారి తీర్ధ ప్రసాధాలు స్వీకరించారు.