PPM: రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జి రెడ్డి, సభ్యులు కడ్రక మల్లేశ్వరరావు, గొర్లే సునీత నేటి నుంచి 26 వరకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నాలుగు రోజుల అధికారిక పర్యటన ప్రారంభించారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి, శ్రీకూర్మం దేవాలయాలను సందర్శించిన అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.