GNTR: ప్రభుత్వం ఉగాది పర్వదినాన అందజేసే ప్రతిష్ఠాత్మక ‘కళారత్న’, ఉగాది పురస్కారాల మొమెంటోలను తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు అద్భుతంగా రూపొందించారు. ఈ మొమెంటోలను సీఎం చంద్రబాబు గ్రహీతలకు అందజేయనున్నారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో వీటిని సందర్శించిన తహసీల్దార్ గోపాలకృష్ణ, తెనాలి కళాకారుల నైపుణ్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు.