ATP: గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలోని బాటసుంకులమ్మ అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ పూజారి ఆలయం వద్ద ఎవరు లేని సమయంలో హుండీలోని రూ.570 నగదును చోరీ చేశాడు. చోరీ చేస్తున్న దృశ్యాలని సిసి ఫుటేజ్లో నమోదయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు శుక్రవారం విచారణ చేపట్టారు.