కర్నూలు: మంత్రి టీజీ భరత్ ఇవాళ జిల్లా ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులకు మేలు కలగాలని ఆకాంక్షించారు. సామరస్యానికి ప్రతీకైన రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
Tags :