ప్రకాశం: ఉండవల్లిలో విద్యాశాఖ మంత్రి లోకేశ్ గురువారం రాత్రి నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఎమ్మెల్యే ఉగ్ర కుటుంబ సభ్యులను మంత్రికి పరిచయం చేశారు. ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.