KRNL: సీతారాముల కళ్యాణ మహోత్సవం స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి కర్నూలు జిల్లాలో ఘనంగా జరిగాయి. సీతారాముల కళ్యాణ భక్తాదులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములో పాల్గొని మంగళ హారతి, తీర్ధప్రసాదములు స్వీకరించి, స్వామి వార్ల కృపకు పాత్రులయారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.