ATP: CM చంద్రబాబు నాయుడు ఈ నెల 6వ తేదీన అనంతపురం జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రాంతంలో రాష్ట్రస్థాయి ‘జలధార’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. మరోవైపు అదే రోజున అనంతపురంలోని జేఎన్టీయూ స్నాతకోత్సవానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు.