W.G: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేధిక కార్యక్రమాన్ని రేపు కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చునన్నారు. అన్ని మండల కేంద్రాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.