PPM: సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం డా.పావని ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, మూత్ర పరీక్షలు నిర్వహించారు. సుఖ ప్రసవం, గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలను గురించి వివరించి చెప్పారు.