KRNL: గోనెగండ్ల మండలం అలువల గ్రామానికి చెందిన రఘు, రాముడు, ఖాసీంవలి, దశరథ పెళ్లికి వెళ్తుండగా ఎమ్మిగనూరు సమీపంలో ప్రమాదం జరిగింది. బండల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ వారి స్కూటర్ను ఢీకొనడంతో నలుగురు తీవ్రంగా ఇవాళ గాయపడ్డారు. రఘు, రాముడు పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.