NDL: ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం (RTE) కింద పేద విద్యార్థుల ఉచిత ప్రవేశాల దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. చాగలమర్రి విద్యాశాఖ అధికారి న్యామతుల్లా మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష అభియాన్ ఆదేశాలతో బుధవారంతో ముగియాల్సిన గడువును మరో రెండు రోజులు పొడిగించారు. అర్హులైన విద్జార్థులు ఇవాళ సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.