W.G: కూటమి ప్రభుత్వం మండలిలో ప్రజా సమస్యలను గాలికొదిలేసి కులం, మతం గురించి చర్చించడం సిగ్గుచేటని వైసీపీ ఆర్టీఐరాష్ట్ర కార్యదర్శి బడుగు బాలాజీ విమర్శించారు. దళిత ప్రజాప్రతినిధుల పట్ల కూటమి ప్రభుత్వం వైఖరి తీరు మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ముఖ్యమంత్రి, హోం మంత్రులు స్పందించాలని మరలా పునరావృతం కాకుండా చూడాలని కోరారు.