AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ తొలిరోజు విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు విచారణ అధికారి విజయనగరం ఎస్పీ దామోదర ఆధ్వర్యంలో విచారణ జరిగింది. మరో 3 రోజుల పాటు సునీల్ నాయక్ విచారణ కొనసాగనుంది.
Tags :