KNRL: పెద్దకడబూరులోని SC కాలనికి ఫిల్టర్ చేయని కలుషిత త్రాగునీరు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్, RWS ఏఈపై చర్యలు తీసుకోవాలని మంత్రాలయం మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బొగ్గుల తిక్కన్న డిమాండ్ చేశారు. MPDO ప్రభావతికి ఫిర్యాదు చేశారు. కాలనికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి ఫిల్టర్ చేయని నీరుసరఫరా చేయడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు.