PLD: అమరావతి మండలం ధరణికోటలో నిర్వహించిన ‘రైతన్నా – మీకోసం’ కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఎమ్మెల్యే అవగాహన కల్పించారు.