KRNL: ఆలూరులో ఏఐటీయూసీ జిల్లా 21వ మహాసభలు ఇవాళ అట్టహాసంగా నిర్వహించారు. వేలాది కార్మికులతో ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. కార్మిక హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు.