KNR: ల్యాగలమర్రి గ్రామంలో సర్పంచి రవి అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కులమత, లింగ వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి పౌరుడు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమాన అవకాశాలను అందరికీ అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.