NDL: మహానంది దేవస్థానంలో పనిచేస్తున్న jr. అసిస్టెంట్ శ్రీనివాసులును సస్పెన్షన్ చేస్తూ EO శ్రీనివాస రెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారని ఆలయ AEO ఎరమల మధు తెలిపారు. శ్రీనివాసులు విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో పాటు నిర్లక్ష్యం వహించారని గుర్తించినట్లు చెప్పారు. విచారణ చేసిన EO క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు