W.G: టిడ్కో లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండలం ఎల్. అగ్రహారం టిడ్కో గృహ సముదాయాన్ని ఆయన పరిశీలించారు. పై అంతస్తులకు వెళ్లలేని వారికి లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే శ్రీవారి ఆలయం, త్వరలో వైద్య శిబిరం నిర్వహిస్తామన్నారు.