పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో సచివాలయంకు రోడ్డుకు ఆదివారం కురుపాం MLA తోయక జగదీశ్వరి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పనకు అతిపెద్ద పీట వేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు.