KRNL: తిరుపతిలో మహిళలపై జరిగిన దాడిని నిరసిస్తూ నంద్యాల వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కల్లూరులో నిరసన చేపట్టారు. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీటీడీ ప్రతిష్ట దెబ్బతింటోందని, ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.