PLD: మాజీ సీఎం జగన్పై చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావు తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, దోపిడీ జగన్కు రెండు కళ్లు అని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ తీరు మారలేదన్నారు. రాజధాని అమరావతిపై జగన్ చిమ్మే ప్రతి విషపు బొట్టు ఆయన పతనానికే దారి తీస్తుందని హెచ్చరించారు. అమరావతిని బలపరిస్తేనే వైసీపీకి ప్రజల్లో స్థానం ఉంటుందన్నారు.