PPM: ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా జిల్లా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ మందిరంలో స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ దిలీప్ చక్రవర్తితో కలిసి కలెక్టర్ అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసమే మండల కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నారు.