SKLM: ఎండ వడ దెబ్బలకు గురి కావద్దని తెంబూరు ప్రభుత్వహోమియో వైద్యాధికారి డాక్టర్ ఎస్. ఉమాగౌరీ అన్నారు. మంగళవారం పాతపట్నం మండలం బొమ్మిక ఆశ్రమపాఠశాలలో వడదెబ్బ నివారణకు కావలసిన జాగ్రత్తలును వివరించారు. వాటికి సంబంధించిన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఉచిత వైద్యశిబిరంలో పాఠశాల HM త్రినాధరావు, పీడీ రాజ్యలక్ష్మి, పార్మ్సిస్ట్ దివ్యారెడ్డి రెడ్డి ఉన్నారు.