TPT: పాకాల (M) దామలచెరువులోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గురువారం రాత్రి సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మేళతాళాలతో కళ్యాణ వేదికపైకి తీసుకొచ్చారు. వేద్ర మంత్రాల నడుమ పునర్వహ నక్షత్రం, అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణం జరిపించారు. సీతారాముల పై ముత్యాల తలంబ్రాలు పోశారు. భక్తులకు వడ పప్పు, పానకాన్ని పంపిణీ చేశారు.
Tags :